పెళ్ళి ట్రాక్టర్ బోల్తా
గుంటూరు : పెళ్ళి ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మహిళలు మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాడపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 108 ద్వారా క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు.
News Posted: 8 August, 2009
|