నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంత్రి సుదర్శన్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నాయి. వీరు తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఎక్కువ నిధులు కేటాయించాలని గత కొన్ని రోజులుగా విద్యార్ధి ఆందోళన నిర్వహిస్తున్నారు.