వరంగల్ : సహకార సేద్యాన్ని రాజకీయం చేయొద్దని వరంగల్ జిల్లా గ్రామస్థులు తెరాస బృందానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా రఘునాథపురం మండలం ఇబ్రహీం పూర్ ను తెరాస బృందం శనివారం సందర్శించింది. దీంతో గ్రామస్థులు తెరాస బృందాన్ని అడ్డుకున్నారు. సహకార సేద్యానికి తమ భూములను ఇష్టం ఉంటే ఇస్తామన్నారు. సహకార సేద్యాన్ని రాజకీయం చేయొద్దని వారు కోరారు.