చిరుత చర్మాలు స్వాధీనం
వరంగల్ : ప్రాజెక్ట్ నగర్ లో అటవీ శాఖాధికారులు సోమవారం రెండు చిరుత చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా గోవిందరావు పేట మండలం ప్రాజెక్ట్ నగర్ లో తాడ్వాయ్, పస్రాలలో అటవీ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు చిరుత చర్మాలను స్వాదీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
News Posted: 10 August, 2009
|