కర్నూలు : పెళ్ళి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ సోమవారం బోల్తా పడింది. దీంతో 25 మంది గాయపడ్డారు. వరంగల్ జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ లో పెళ్ళి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇరవై అయిదు మంది గాడపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.