పేలుడు పదార్థాలు స్వాధీనం
విశాఖపట్నం : తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి మండలం మహత్తూర్లో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్లు, డైనమెట్లు, కేబుల్స్, బులెట్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News Posted: 12 August, 2009
|