అనంతపురం : పొలం పనులు చూసుకునేందుకు వెళ్ళిన తండ్రీకొడులు అనంతలోకాలకు పయనమయ్యారు. అనంతపురం జిల్లా పెద్దాపురం మండలం ఎన్.చిక్కెపల్లిలో తండ్రీకొడుకులు పొలం వెళ్ళారు. అక్కడ విద్యుద్ఘాతానికి బలై తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. దీంతో చిక్కెపల్లిలో విషాదం నెలకొంది.