కరెంటు తీగలు తెగి భక్తుడు మృతి
తిరుపతి : తిరుపతిలో బుధవారం విద్యుద్ఘాతానికి గురై ఓ భక్తుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. యాత్రా సదన్-3 వద్ద కరెంటుతీగ తెగిపడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఐదుగురు భక్తులు శ్రీవారి సన్నిదికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న టీటీడీ అధికారలు, పోలీసులు సంఘటా స్థలానికి వచ్చి గాయపడిన మరో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
News Posted: 2 September, 2009
|