చిత్తురు : అల్పాహారం తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కుతూహలమ్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం సీకే బాబు నివాసంలో అల్పాహార విందును తీసుకున్న ఆమె ఒక్కసారిగా స్పృతప్పి పడిపోయారు. దాంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. లోబీపీ వల్లే ఆమె స్పృహతప్పినట్లు వైద్యులు తెలిపారు.