కర్నూలు : ఈతకు వెళ్ళిన నలుగురు పిల్లలు అటునుంచి అటే పరలోకాలాకు పయనమైయ్యారు. ఉయ్యాల వాడ మండలం కొండపల్లిలో సరదాగా ఈత కొట్టాలని వెళ్ళిన పిల్లలు మృతి చెందారు. తమ పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లితండ్రులకు ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.