విజయవాడ : విధులు నిర్వహిస్తున్న ఇద్దురు రైల్వే హోంగార్డ్స్ సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో మరణించారు. కృషాజిల్లా జీ కొండూరు మండలం గంగినేని వద్ద తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఢీ కొనడంతో ఇద్దరు హోంగార్డ్స్ మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.