శ్రీవారిని దర్శించిన ఆర్మీ చీఫ్
తిరుపతి : భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దీపక్ కపూర్ శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట కుటంబసభ్యులతో పాటు, పలువురు సైన్యాధికారులు కూడా ఉన్నారు. సైనికులందరి తరఫునా శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించేందుకు వచ్చానని ఆయన అన్నారు. తదుపరి తిరుపతిలో ఎన్ సీసీ గ్రూప్ ను కలిసి క్యాడేట్లతో ముచ్చటించారు.
News Posted: 18 September, 2009
|