విజయవాడ : విజయవాడ సమీపంలోని నిడమానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు భవానీ దీక్షాపరులు మృతి చెందగా మరి కొంతమంది గాయపడ్డారు. వీరంతా దుర్గమ్మ సన్నిధికి ఆటోలో వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.