జడ్పీ చైర్మన్ గా ఆకేపోగు
కర్నూలు : కర్నూలు జిల్లా పరిషత్ లో జరిగిన ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ స్థానం ఆకేపోగు వెంకటస్వామి దక్కించుకున్నారు. ఈ పదవి కోసం అర్హత గల 9 మంది బరిలోకి దిగారు. అయితే, పోటీ ప్రధానంగా వెంకటస్వామి, విజయకుమార్ (నందవరం), బాలకృష్ణ (ఆస్పరి) మధ్యే జరిగినప్పటికీ, చివరికి వెంకటస్వామినే చైర్మన్ పదవి వరించింది.
News Posted: 30 September, 2009
|