పింఛన్ల పంపిణీలో తొక్కిసలాట
వరంగల్ : వరంగల్ జిల్లాలో దేశాయి పేటలో గురువారం జరిగిన పింఛన్ల పంపిణీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ఓ వృద్ధురాలు మరణించగా, పలువురు గాయపడ్డారు. లబ్ధిదారుల మధ్య తోపులాట జరగడంతో వృద్ధురాలు మరణించినట్లు అధికారులు తెలిపారు.
News Posted: 1 October, 2009
|