జలదిగ్భందంలో 20 లారీలు
అనంతపురం : రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు, నదులు పొంగి ప్రవహిస్తుండంతో పలు చోట్ల వరద పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలోని డోర్నకల్ సమీపంలో గురువారం 20 లారీలు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ లారీల్లో ఉన్నవారిని సురక్షితంగా రక్షించేందుకు గ్రామస్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
News Posted: 1 October, 2009
|