సురక్షిత ప్రాంతాలకు 44 వేలమంది
విజయవాడ : వరద నీరు ఉధృతి పెరిగి క్షణక్షణానికి పరిస్తితి ప్రమాదకరంగా మారుతుండడంతో జిల్లా ప్రజలు కలవరపాటుకు గురువుతున్నారు. ముంచుకొస్తున్న ముంపుతో ప్రమాదం ఉన్న గ్రామాల నుంచి సుమారు 44 వేల మందిని విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. భవానీపురం, విద్యాధరపురం కట్టకట్ట ప్రాంతాల నుంచి 12వేల మందిని అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. ఇబ్రహీంపట్నం మండల ఫెర్రిలో వరదలో చిక్కుకున్న 30 మంది మానసకి వికలాంగులను నేవీ అధికారులు రక్షించారు.
News Posted: 5 October, 2009
|