గుంటూరులో బాబు ఏరియల్ సర్వే
గుంటూరు: వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఏరియల్ సర్వే చేయనున్నారు. కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ పర్యటన మొదలవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
News Posted: 5 October, 2009
|