విజయవాడ : కృష్ణాజిల్లా కలెక్టర్ పీయూష్ కుమార్కు తృటిలో గండం తప్పింది. ఆయన పడవ ప్రమాదం నుంచి చిటికెలోతప్పించుకున్నారు. తోటవల్లూరు మండలంలోవరద ముంపునకు గురైన లంకగ్రామాల పర్యటనకు ఆయన పడవలో బయలు దేరారు. ప్రమదవాశాత్తు ఆయన పడవలో నుంచి నదిలో పడిపోయారు. పక్కనే ఉన్న పడవ సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను కాపాడారు.