ఎన్టీఆర్ ట్రస్ట్ కు నాని విరాళం
విజయవాడ : వరద బాధితుల సహాయార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్ కు కేశినేని నాని 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సోమవారం నాని చెక్కును అందించారు. వరద బాధితులకు 35 లక్షల రూపాయల విలువైన బియ్యం, వస్త్రాలను కూడా అందజేశారు.
News Posted: 12 October, 2009
|