వరకట్న వేధింపులకు బలైన వివాహిత
వరంగల్ : వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలోని మట్టెవాడలో మంగళవారం చోటుచేసుకుంది. ఏవీవీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్న శ్రావణి వరకట్న వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిన ఆమె అక్కడే ఆత్మహత్యకు పూనుకుంది. నగరానికి చెందిన రేకులపల్లి శ్రావణి, పెగడపెల్లి గ్రామానికి చెందిన రాజేందర్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
News Posted: 13 October, 2009
|