రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇరవై మంది గాయపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద లారీ, బస్స్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News Posted: 13 October, 2009
|