గుంటూరు : అన్ని జిల్లాల కలెక్టరేట్లలో డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్ధుల మెరిట్ జాబితాను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని మాద్యమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వర ప్రసాద్ తెలిపారు. అభ్యర్థుల జాబితాను వెల్లడించాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాకు తెలిపారు.