వరద బాధితుల ఆందోళన
విజయవాడ : వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన తమకు నష్ట పరిహారం అందడం లేదంటూ బాధితులు చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం చుట్టుముట్టారు. ఉస్తేపల్లి, కొడవటికట్ల బాధితులు ఉద్యోగులను కార్యాలయాల్లోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం అందిచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News Posted: 19 October, 2009
|