చిరంజీవి రాక
విశాఖపట్నం : ప్రజారాజ్యం అధినేత చిరంజీవి 22న విశాఖ జిల్లాకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకుని వరద బాధితుల సహాయార్థం పార్టీ పరంగా చిరంజీవి నగరంలో విరాళాలు సేకరిస్తారు. శనివారం ప్రజారాజ్యం నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి నగరంలో పార్టీని బలోపేతం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంలో ప్రజారాజ్యం నాయకులు నిమగ్నమైయ్యారు.
News Posted: 22 October, 2009
|