ప్రొఫెసర్ ఇంట్లో 'నల్ల' కోటి
గుంటూర్ : గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ప్రకాశ్ రావు ఇట్టిపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కోటి రూపాయల విలువైన నల్లదనం ఉన్నట్లు వారు గుర్తించారు. మూడున్నర కిలోల బంగారం, వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
News Posted: 22 October, 2009
|