ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ
గుంటూరు : జిల్లాలోని గొల్లపల్లి మండలం పలుకూరులో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య శుక్రవారం జరిగిన ఘర్షణలో సుమారు 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అపుదులోకి తీసుకువచ్చారు.
News Posted: 30 October, 2009
|