కౌన్సిల్ సమావేశంలో రగడ
విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష, పాలకపక్ష నేతల వాగ్వాదాల మధ్యర కౌన్సిల్ సమావేశం ఆద్యంతం వాడివేడిగా జరిగింది. అలానే ఇంటి పన్ను పెంపుపై నిరసనలు పెల్లుబుకాయి. కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయింనా మేయర్ ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కార్పోరేటర్లు ఆందోళకు దిగారు. మేయర్ రాజీనామీ చేయాలంటూ నినాదాలు చేయడంతో సమావేశం హాలు మొత్తం గందరగోళంగా మారింది.
News Posted: 7 November, 2009
|