భవనంలోకి దూసుకెళ్ళిన బస్సు
చిత్తూరు : చిత్తూరు జిల్లా పరిగిలో ఓ భవనంలోకి బస్సు దూసుకెళ్ళడంతో 36 మంది గాయపడగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఇంకా శిథిలాల మధ్యనే ఉన్నట్లు తెలిసింది. ఇంటిలోకి బస్సు దూసుకెళ్ళడంతో అది పాక్షికంగా దెబ్బతిన్నట్లు గమనించారు.
News Posted: 10 November, 2009
|