జడ్పీ ఉద్యోగుల ఆందోళన
వరంగల్ : వరంగల్ జిల్లా ఆర్.డబ్ల్యూఎస్ ఈఈ కనకసింహా అరెస్ట్ పై జడ్పీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎస్సీ, ఎస్టీ కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు. జిల్లా ప్రణాళిక సమావేశం మందిరంలోకి జడ్పీ ఉద్యోగులు దూసుకెళ్ళి సమావేశాన్నిఅడ్డుకోవడంతో ప్రజాప్రతినిధుల్ని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు.
News Posted: 10 November, 2009
|