సింహాచలంలోనూ కల్యాణమస్తు
విశాఖపట్నం : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింహాచలంలోనూ కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఈనెల 22 నుంచి డిసెంబర్ 10 వరకు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్తగా పెళ్ళి చేసుకునే వధూవరులకు మంగళసూత్రం మినహా ఇతర సామాగ్రిని సరఫరా చేస్తామని, రెండో విడతలో ఉచితంగా మంగళసూత్రం కూడా సరఫరా చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
News Posted: 18 November, 2009
|