కేకే దిష్టి బొమ్మ దగ్ధం
వరంగల్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్రెడ్డిపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ కే.కేశవరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుబడుతూ కేకే దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. జగన్పై ఆయన వ్యవహరించిన తీరుపై ఆగ్రహం చెందిన కార్యకర్తలు కేశవరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
News Posted: 25 November, 2009
|