వీధిన పడ్డ విద్యార్థులు
అనంతపురం : ఫీజు రియంబర్స్ మెంట్ అందలేదని ప్రాక్టికల్స్ కు విద్యార్థులను అనుమతించకపోవడంతో ఇంటర్, ఇంజనీరింగ్ విద్యార్థులు వీధిన పడ్డారు. ఫీజు చెల్లింపులు జరిగితేనే ప్రాక్టికల్స్ కు అనుమతి ఇస్తామని యాజమాన్యాలు మొండికేశాయి. దీంతో లక్ష్మీ కటాక్షం లేని విద్యార్థులు అనంతపురం పట్టణ రోడ్ల పై బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 25 November, 2009
|