'వర్సిటీలోకి పోలీసులు రాలేదు'
వరంగల్ : తమ యూనిర్శిటీలోకి పోలీసులు ఎవరూ రాలేదని కాకతీయ యూనివర్శిటీ విసి లింగమూర్తి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల చేత హాస్టల్స్ ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే వెళ్ళిపోయారనీ, మిగిలిన విద్యార్థులకు నచ్చ చెప్పి హాస్టల్స్ నుండి ఖాళీచేయింగల నమ్మకం తమకుందన్నారు. కాగా తమ యూనివర్సిటీలోకి పోలీసులు ఎవరూ రాలేదని ఆయన అన్నారు.
News Posted: 8 December, 2009
|