నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 144 సెక్షన్ విధించారు. నవీపేట తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన భాజపా కార్యకర్తల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వేయాప్తంగా చెదురుముదురు సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.