విద్యార్థులపై లాఠీ చార్జ్
విశాఖ : సమైక్యాంధ్రకోసం విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. శుక్రవారం ఉదయం బంద్లో పాల్గొన్న విద్యార్థులపై విశాఖలోని ఇసుక తోట వద్ద పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. విద్యార్థులకు, పోలీసులకు వాగ్వివాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు.
News Posted: 11 December, 2009
|