ఏఎన్ యూ పరీక్షలు వాయిదా
గుంటూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న బంద్ కారణంగా శనివారం జరగాల్సిన ఏఎన్ యూ పరీక్ష వాయిదా పడింది. ఏయూ విద్యార్థులు శుక్రవారం నుండి రెండు రోజుల పాటు కోస్తా, ఆంధ్రాలో బంద్ కు పిలుపునివ్వడంతో పీజీ మొదటి సెమిష్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్న వీసీ హరిగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు అంతర కళాశాల పోటీలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
News Posted: 11 December, 2009
|