వరంగల్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో వాయిదా వేసిన పరీక్షలు డిసెంబర్ 22 నుంచి పున: ప్రారంభం అవుతాయని వర్శిటీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి తెలిపారు. కేసీఆర్ దీక్ష సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనల వల్ల విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షల వాయిదా వేసిన సంగతి విదితమే.