అనంతపురం : అనంతపురం జిల్లాలో అయిదో రోజు కూడా జనజీవనం స్తంభించింది. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అయిదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కపోవడంతో జనజీవనం స్తభించిపోయింది. బస్సు సర్వీసులు లేక ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.