ఒంగోలు : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ శుక్రవారం బంద్కు పిలుపునిచ్చింది. ఒంగోలు బైపాస్రోడ్డులోని పెట్రోల్ బంక్పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు ఉదయం నుంచే నగర వీధుల్లో తిరుగుతూ షాపులను బంద్ చేయిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సు సర్సీసులను రద్దు చేశారు.