విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహ ప్రతిష్ఠకు పుల్లేరు వంతెనపై పనులు చురుగ్గా సాగుతున్నాయి. పుల్లేరు వంతెనకు వైఎస్ వంతెనగా నామకరణం చేయనున్నట్లు బ్లాక్ -1 కాంగ్రెస్ నాయకుడు ఈడ్పుగంటి ఉమామహేశ్వరరావు విలేఖరలుకు తెలిపారు. నూతన సవంత్సరంలో వైఎస్ విగ్రాహ ప్రతిష్ఠ జరిగే అవకాశముందని ఆయన అన్నారు.