చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా పుత్తూరులో ఆందోళనకారులు రైల్ రోకో నిర్వహించారు. బుధవారం ఉదయం సమైక్యాంధ్ర మద్దతుదారులు పుత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకొని సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున వారంతా నినాదాలు చేశారు.