ట్రాక్టర్, లారీ ఢీ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మల్హర్ మండలంలో బొగ్గులవాగు సమీపంలో ట్రాక్టర్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీరిని వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
News Posted: 26 December, 2009
|