ఏలూరు : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారాకా తిరులమ దేవాలయాన్ని31న గురువారం మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. సంప్రోక్షణం తర్వాత శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తామని ఆయన చెప్పారు.