తమిళనాడు జాలర్ల నిర్బంధం
నెల్లూరు : రాష్ట్ర సరిహద్దు జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 50 మంది తమిళానాడు మత్స్యకారులను స్థానికులు నిర్బంధించారు. జిల్లాలోని కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం, పట్టెపుపాలెం వద్ద రాష్ట్రానికి చెందిన జలాల్లోకి తమిళనాడు జాలర్లు అక్రమంగా ప్రవేశించారు. మొత్తం ఎనిమిది బోట్లను కూడా వారు పట్టుకున్నారు.
News Posted: 29 December, 2009
|