ఆర్జేఏసీ ఏర్పాటు
తిరుపతి : సమైక్యాంధ్ర నినాదంతో రాయలసీమ ఐక్య కార్యాచరణ కమిటీ ఆవిర్భవించింది. శ్రీ వెంకటేశ్వర వర్శిటీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కమిటీని ఎన్నుకున్నారు. ఆర్జేఏసీ గౌరవాధ్యక్షుడుగా ప్రొ. వి శ్రీకాంత్ రెడ్డి,కన్వీనర్ గా హరిప్రసాదరెడ్డిలు నియమితులయ్యారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం ఉధృతం చేయడంతో పాటుగా,రాయలసీమ సమస్యలపై కూడా ఉద్యమించాలని జేఏసీలో నిర్ణయించారు. కోస్తా ప్రాంత నేతలతో కలసి ఉద్యమాలు చేయాలని సేతలు నిశ్చయించారు.
News Posted: 4 January, 2010
|