డీఐజీ సమీక్ష
అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమకారుల బంద్ నేపథ్యంలో శాంతిభద్రతలపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. సీమ ప్రాంత డీఐజీ మోహనరావు ఆర్టీసీ, రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గతంలో జరిగిన ఉద్యమాల కారణంగా రైల్వేకి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినందున అటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పలు జాగ్రత్త చర్యలను డీఐజీ సూచించారు. గుటూరు, చర్లవారిపల్లి, గుంతకల్లు స్టేషన్ ల కు ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.
News Posted: 4 January, 2010
|