రైల్ రోకో
గుంటూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా అఖిలపక్షం నేతల పిలుపు మేరకు మంగళవారం రైల్ రోకోలు నిర్వహించారు. నగరంలో పలు రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. గుంటూరు స్టేషన్ లో శబరి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ లను నిలిపివేసారు. అలాగే కడపలో వెంకటాద్రి, రాయలసీమ, జయంతి, రైళ్లను, శ్రీకాకుళంలో యశ్వంత్ పూర్ రైలు నిలిచిపోయింది.
News Posted: 4 January, 2010
|