పరీక్షలు వాయిదా
వరంగల్ : ఆరు నుండి పదో తరగతుల విద్యార్థుల అర్ధ సంవత్సర పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 5,6 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డిఇఓ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ నెల రెండు నుండి అర్ధ సంవత్సర పరీక్షలు ప్రారంబమయ్యయి. అయితే తెలంగాణ ఉద్యోగుల పెన్ డౌన్ కారణంగా వాయిదా వేసిన పరీక్షలను 9,10 తేదీల్లో నిర్వహిస్తామని డిఇఓ చెప్పారు.
News Posted: 5 January, 2010
|