విజయవాడ : నగర మేయర్ ఎం. రత్నబిందుతో నూతన కమిషనర్ జి. రవిబాబు భేటీ అయ్యారు. ఆమె కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమయంలో కార్పొరేటర్ లు కూడా అక్కడే ఉండటంతో అభివృద్ధి పనులపై పలు ఆంశాలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. పేదలకు గృహ వసతి కల్పనను మరింతగా వేగవంతం చేయాలని కార్పొరేటర్లు విజ్జ్ఞప్తి చేసారు.